Punjab Bypolls | పంజాబ్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లీడ్లో ఉన్నది. ఒక స్థానంలో విజయం దిశగా కాంగ్రెస్ దూసుకెళ్తున్నది. గిద్దర్బాహా, డేరా బాబా నానక్, చబ్బేవాల�
Lok Sabha Polls: పశ్చిమ బెంగాల్ లోక్సభ ఎన్నికల్లో.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తున్నది. 42 స్థానాలు ఉన్న ఆ రాష్ట్రంలో టీఎంసీ ఇప్పటికే 32 స్థానాల్లో లీడింగ్లో ఉన్నది. బీజేపీ 9, కాంగ్రెస్ ఒక స్థా
భారతదేశం అన్ని రంగాల్లో ముందంజ వేస్తున్నప్పటికీ, ఆర్థిక సమ్మేళనాన్ని సాధించడంలో కొంతవరకు విఫలమైంది. దీని సాధనకు కీలకమైన ‘ప్రాథమిక ఆర్థిక పరిజ్ఞానం’ దేశ జనాభాలో ఎక్కువ శాతం మందికి లేదు.
ఆంధ్ర, హైదరాబాద్ మధ్య రంజీ పోరు రసవత్తరంగా సాగుతున్నది. ఆధిపత్యం చేతులు మారుతూ వస్తున్న మ్యాచ్లో ఆంధ్ర కీలకమైన ఆధిక్యం దక్కించుకుంది. హైదరాబాద్ బౌలింగ్ను సమర్థంగా నిలువరిస్తూ రెండో ఇన్నింగ్స్లో మ
YCP | ఆంధ్రప్రదేశ్లోని ఆత్మకూరు నియోజకవర్గ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతున్నది. మొదటి రౌండ్ నుంచి అధికార వైసీపీ (YCP) స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తున్నది.
చండీగఢ్: హర్యానాలో మహిళా రైతుల నేతృత్వంలో ‘తిరంగా ట్రాక్టర్ పరేడ్’ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఉత్తరాది రాష్ట్రాల రైతులు గత తొమ్మిది నెలలుగా నిరసనలు చ
న్యూఢిల్లీ: గర్భిణులకు కరోనా టీకా కార్యక్రమంలో తమిళనాడు ముందంజలో ఉన్నది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2.27 లక్షల మంది గర్భిణులు కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు పొందారని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. 78,838 �
హైదరాబాద్ : మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల స్థానానికి సంబంధించిన రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 87 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఎల�