వేర్వేరు ప్రాంతాల్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. రోడ్డుపక్కన నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు వృద్ధులు మృతి చెందగా, మరో �
భిక్షాటన చేసుకుంటూ.. జీవనాన్ని కొనసాగిస్తున్న ఓ మహిళ రాచకొండ పోలీసు కమిషనరేట్ క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో దారుణ హత్యకు గురైంది. ఆమెతో పాటు భిక్షాటన చేసుకునే వ్యక్తే హత్య చేసి ఉంటాడని పోలీసులు
అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి 31.7 టన్నుల రేషన్ బియ్యం, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
రాంగ్ రూట్లో వచ్చిన కారు..బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎక్సైజ్ సీఐ దుర్మరణం పాలయ్యారు. ఎస్సై తీవ్రంగా గాయపడ్డారు. ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నది.
కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రెండున్నరేండ్ల చిన్నారి మృతి చెందింది. ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై రవికుమార్ కథనం ప్రకారం.. ఎల్బీనగ�