లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)కు ప్లాట్ల యజమానుల నుంచి పెద్దగా స్పందన రావట్లేదు. అనధికార లే అవుట్లలోని స్థలాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 25 శాతం రాయితీ గడువును ఐదుసార్లు పెం�
లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్)పై హైడ్రా ప్రభావం పడింది. జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తున్నారు.
కాంగ్రెస్ సర్కారు కాసుల వేటలో పడింది. పైసల్ లేవు, అప్పులయ్యాయని చెప్పుకుంటూ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు మంగళం పాడే పనిలో పడింది. కాగా.. ఎల్ఆర్ఎస్పై మాట మార్చి జనాలకు షాక్ ఇచ్చింది.
ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) దరఖాస్తుదారులకు సర్కారు శుభవార్త చెప్పింది. పుర ఆదాయా న్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం 2020 ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసిన వారు రెగ్యులరైజేషన్ చేసుకునేం�
Harish Rao | హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది అని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. అధికారంలోకి రాగానే, ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పిన కాంగ్ర�