రామగుండం నగర పాలక సంస్థ అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించారు. కార్పొరేషన్ 5వ డివిజన్ పరిధిలోని మల్కాపూర్ గ్రామ శివారులో గల సర్వే నం.56, 57లో గల ప్రభుత్వ భూమిలో కొద్ది రోజులుగా అక్రమ నిర్మాణాలు వెలి�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో మూడు రోజులుగా గ్రేటర్లో వానలు దంచికొడుతున్నాయి. శనివారం సైతం భారీ వర్షం పడింది. గాజులరామారంలో అత్యధికంగా 4.4సెం.మీల వర్షపాతం నమోదైంది.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. గంటపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీల్లో ఇండ్లల్లోకి వర్షపునీరు చేరింది. జిల్లా కేంద్రంలోన�
ఆదివారం ఢిల్లీలో జరుగనున్న నీతిఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. నీతి ఆయోగ్ సమావేశంలో ఎంత మొత్తుకొన్నా కంఠశోష తప్ప ఎలాంటి ప్రయ�