రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వే నం.194లో తాము పట్టా భూములనే కొనుగోలు చేశామని పలువురు ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. తాము కొనుగోలు చేసినవి భూదాన్ భూములు కావని పేర్కొన్న�
జిల్లాలో సర్వే కోసం రైతులు కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగిలా ప్రదక్షిణలు చేస్తున్నారు. భూముల సర్వేకు సంబంధించి దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. భూముల కొలతల్లో వచ్చే తేడాలతోపాటు తగాదాలను పరిష్కరించుకునేంద
రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించేందుకు అధికారులు వ్యవసాయ యోగ్యమైన భూముల సర్వే చేశారు. కరీంనగర్ జిల్లాలో 5,476 ఎకరాలు సాగు యోగ్యత లేనివని తేల్చారు. మిగతా భూమికి రైతు భరోసా ఇవ్వొచ్చని ప్రభుత్వానికి నివ�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ప్రభుత్వ భూముల సర్వేను పూర్తి చేశారు. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో ఉన్న ప్రభుత్వ భూముల లెక్కను రెవెన్యూ యంత్రాం
యాదాద్రి పవర్ప్లాంట్ కింద మిగిలి ఉన్న భూములను త్వరలోనే సర్వే చేయిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. మండలంలోని తిమ్మాపురం గ్రామ శివారులోని యాదాద్రి పవర్ప్లాంట్ భూములను మంగళవారం �