Mulugu | మందుపాతర(ప్రెజర్ బాంబు) పేలి గిరిజనుడికి గాయాలైన ఘటన శుక్రవారం ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలం ముకునూరుపాలెం-చెలిమెల గుట్టల్లోని అటవీ ప్రాంతంలో జరిగింది.
ములుగు జిల్లా వాజేడులో ఆపరేషన్ కగార్లో భాగంగా కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మందుపాతర పేలుడులో కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి చెందిన వడ్ల శ్రీధర్ (30) మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా స్�
Mulugu | ముత్యం ధార జలపాతం సమీపంలో మందు పాతర పేలి(Landmine explosion) ఇప్పగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల కృష్ణ మూర్తి అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
Landmine Blast | జమ్మూ కశ్మీర్లోని అకునూర్ సెక్టార్ ప్రాంతంలో వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ) పొడవునా ఏర్పాటు చేసిన మందు పాతర పేలడంతో ఒక అధికారితోపాటు ఇద్దరు సైనికులు మృత్యువాత పడ్డారు.
వంట చెరుకు కోసం కొంగాల అడవికి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మందుపాతరపై కాలు పెట్టడంతో పేలి మృతి చెందాడు. ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన ఇల్ల్లెందుల ఏసు(55) ఇల్ల్లెందుల ఏసు, రమే�