జిల్లాలో భూసేకరణకు రైతులు ముందుకు రావడంలేదు. భూముల ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం వివిధ అవసరాల పేరుతో చేపడుతున్న భూసేకరణపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్నది.
పరిశ్రమల కోసం భూములను లీజుకి ఇచ్చే విధానం కాగితాలు దాటి కార్యరూపం దాల్చడంలేదు. పరిశ్రమ ఏర్పాటు చేసుకునేవారికి భూములను విక్రయించడమే కాకుండా కావాల్సినవారికి లీజుకు కూడా ఇచ్చే విధానాన్ని ప్రవేశ పెట్టను�
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని ఐదు గ్రామాలను హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండీఏ పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం 68 జ�
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి భూములు ఇవ్వమని రైతులు తేల్చి చెప్పారు. భూములు కోల్పోతున్న తమకు భూమికి భూమి ఇవ్వాలని, లేకపోతే బహిరంగ మార్కెట్లో భూములకు పెరిగిన ధరల ప్ర�