తాను కొనుగోలు చేసిన వ్యవసాయ భూమిని కబ్జా చేయడానికి కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు యత్నిస్తున్నాడని పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు తన కుటుంబ సభ్యులతో కలిసి రాజీవ్ చౌరస్తాలో ధర�
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన దిగువ మానేరు జలాయశం (ఎల్ఎండీ)లో 11 గ్రామాలు పూర్తిగా, మరి కొన్ని గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి.
Hyderabad | సరోజిని గార్డెన్లో బహుళ అంతస్తుల నిర్మాణం కోసం యూఎల్సీ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ అధికారులు స్పందించారు.
సిద్దిపేట పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో దళితుల భూమిని కబ్జా చేయాలని కొంతమంది నాయకులు ప్రయతిస్తున్నారని సిద్దిపేట మాల సదర్ సంఘం నాయకులు ఆరోపించారు. ఆ భూమి తమకే కేటాయించాలని శనివారం దళిత కుటుంబాలు న�
మండలంలోని కేశవాపూర్ పరిధిలోని రామలింగేశ్వరస్వామి గుట్టపై వీరబ్రహ్మేంద్ర స్వామి పేరిట భూమిని అదే గ్రామానికి చెందిన కందారపు రమేశచార్యులు స్వాహా చేశారని గ్రామస్తులు అరోపిస్తున్నారు.