ఇది బర్లకు సైతం తిరుగుబాటు పాఠం నేర్పిన కథ. అధికార కాంగ్రెస్ పార్టీ ఆగడాలపై మర్లవడ్డ కూరాకుల కుటుంబం కథ. తలుగు తెంపుకొని పారిపోయే దొంగబర్లనూ దారికితెచ్చే దట్టమైన పలుగు కథ. అవును.. అధికార పార్టీ ఎమ్మెల్యే
‘చల్లగా తొలివాన నాపైన కురిసింది’ అంటూ మతలా (పల్లవి) అందుకున్నదామె. ఆ సభలో ఆసీనుడైన సినారె ‘చిరుజల్లు చల్లగా నా మనసు తడిసింది’ అన్నట్టుగా తన్మయుడయ్యాడు. ఆయన ప్రశంసలే ప్రేరణగా గజల్ ఆలాపన మొదలుపెట్టింది హ�
పుట్టినరోజు వేడుకలకు సిద్ధమవుతున్న ఓ పదహారేండ్ల బాలుడు అంతలోనే గుండెపోటుతో పరలోకానికి చేరాడు. ఈ హృదయవిదారక ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని బాబాపూర్లో చోటుచేసుకున్నది.