కరువుతో రైతులు విలపిస్తుంటే వారి కన్నీళ్లు చూస్తూ ఊరుకోం.. కాళేశ్వరం లక్ష్మీ పంప్హౌస్లో మోటర్లను మీరు రన్ చేస్తరా.. మమ్మల్ని చేయమంటరా అని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్స
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఇరిగేషన్ అధికారులు లక్ష్మీ పంప్హౌస్ నుంచి గాయత్�
గోదావరి ఎదురెక్కి వస్తున్నది. ఆయకట్టుకు భరోసా కల్పించేందుకు శ్రీరాంసాగర్ వైపు వడివడిగా కదిలొస్తున్నది. కరువు పరిస్థితులు నెలకొన్న తరుణంలో కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని జల దృశ్యం సాక్షాత్కారం అవు�
Mallanna sagar | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాకంగా చేపట్టిన మల్లన్న సాగర్కు (Mallanna sagar) గోదావరీ జలాల ఎత్తిపోత కొనసాగుతున్నది. 15 రోజుల్లోనే నాలుగు టీఎంసీల నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తరలించారు.
తుది దశకు చేరిన నిర్మాణ పనులు కాళేశ్వరం, జూన్ 25: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మి పంప్హౌస్ వద్ద ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేక డిజైన�