వేధింపులు తాళలేక మనస్థాపంతో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం బంగారు చిలక గ్రామ పంచాయతీ పరిధి పాత బంగారు చి
మద్యానికి బానిస అయిన కొడుకు పెట్టే వేధింపులు తాళలేక కన్నతల్లే ఆ కొడుకును కడతేర్చింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.
లక్ష్మీదేవిపల్లి మండలంలోని గట్టుమల్ల-మైలారం ప్రధాన రహదారి ప్రమాద భరితంగా మారింది. కల్వర్టు నిర్మించి అక్కడ ఉన్న గుంటను మాత్రం పూడ్చడం మరిచారు. దాంతో గుంటలో పడి ప్రమాదాల బారిన పడుతున్నట్లు వాహనదా
నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ భద్రాద్రి జిల్లాలో గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం నాలుగు గంటలు కాకముందే పూర్తయింది. భద్రాద్రి జిల్ల�