కేంద్ర బడ్జెట్పై దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక, రైతు సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. మోదీ సర్కారు బుధవారం పార్లమెంటులో పెట్టిన బడ్జెట్ ఫక్తు కార్పొరేట్ల బడ్జెట్ అని, రైతు, కార్మిక, పేదల వ్యతిరేక బడ్జెట్
ఇతర రాష్ర్టాల వారిని కూడా తెలంగాణ తల్లి అక్కున చేర్చుకుంటున్నది. మన రాష్ట్రంలో ఉన్న వారికే కాకుండా పొట్ట చేతబట్టుకొని వచ్చిన ఇతర రాష్ర్టాల కూలీలకూ పని కల్పిస్తున్నది.