కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ రామగుండం ఎన్టీపీసీలో 2022, ఆగస్టు 22న ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు తమ డిమాండ్ల సాధనకు ఎన్టీపీసీ లేబరేట్లో చేపడుతున్న నిరసన పోరాటంలో కార్మికులపై ఎన్టీపీసీ సీఐఎస్ఎఫ్ జవాన్లు చే�
రాష్ట్రంలో పరిశ్రమలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాతో కార్మిక వర్గానికి ఉపాధి భరోసా పెరిగిందని కనీస వేతనాల సలహాల మండలి చైర్మన్ పి.నారాయణ అన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని కార్మిక శాఖ రాష్ట్ర కా�
అదానీ కుంభకోణం మీద జేపీసీ వేయాలని విపక్షాలు గత కొన్ని రోజులుగా పార్లమెంటులో డిమాండ్ చేస్తున్నాయి.. మరోవైపు అదే ఢిల్లీలో వేలాదిమంది కార్మికులు, కర్షకులు తమ హక్కుల సాధనకు మళ్లీ ఉద్యమ బాట పట్టారు.
యావత్ దేశానికి తెలంగాణ మా డల్ అవసరమని డెన్మార్క్ ఎన్నారైలు ముక్తకంఠంతో కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన రాజనీతిజ్ఞత, మార్గదర్శకత్వం అన్ని రాష్ట్రాలకు అవసరమని పేర్కొంటున్నారు.
అమరావతి: పీఆర్సీ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల వేదిక కార్యాచరణ నోటీసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు పంపింది.