హైదరాబాద్ : రష్యా బాంబు దాడులకు ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఉక్రెయిన్కు చెందిన 40 మంది సైనికులు, 10 మంది పౌరులు మృతి చెందినట్లు ఆ దేశ ప్రెసిడెంట్ కార్యాలయం ప్రకటించింది. రష్యా చేపట్టిన మి�
Kyiv | కీవ్లో పరిస్థిస్తులు క్షీణిస్తున్నాయని, ఉక్రెయిన్లో ఉన్న భారతీయులు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని, ఎట్టి పరిస్థిస్తుల్లో రాజధాని కీవ్కు రావద్దని అక్కడ ఉన్న భారత రాయబార కార్యాలయం సూచించింది
Ukraine | ఉక్రెయిన్పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నది. ఉక్రెయిన్ను (Ukraine) మూడు వైపులా చుట్టుముట్టిన రష్యా బలగాలు.. రాజధాని కీవ్ సహా ప్రధాన నగరాలపై పెద్దఎత్తున బాంబులతో దాడులు చేస్తున్నది.