అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుండాయిపేటలో జరిగింది. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. గుండాయిపేట చెందిన రైతు ఎల్ములే బాబురావు (51)కు 5 ఎకరాల భూమి ఉంద�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అధికార పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
‘సీసీఐ అధికారులు.. దళారులు కుమ్మక్కై దోపిడీ చేస్తున్నరు. తేమ పేరిట కొనుగోలు చేయకుండా కొర్రీలు పెడుతున్నరు. మాకు న్యాయం చేయాలి’ అంటూ రైతులు బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని వాసుపూజ జిన్ని�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ కారిడార్లో అటవీ అధికారులు చేపట్టిన పులుల అన్వేషణ ఎట్టకేలకు ఫలించింది. విషప్రయోగంలో చనిపోయిందనుకున్న ఎస్-6 పులి క్షేమంగానే ఉన్నట్టు తెలిసింది.