రాష్ట్రంలో ఆరాచకపాలన సాగుతుందని, అందుకు పోలీసులు వంతపాడుతూ బడుగు బలహీన వర్గాలపై దాడులకు పూనుకుంటున్నారని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. నాగర్కర్నూల్ మండలం కుమ్మ
తెలంగాణ సమాజం మొత్తం బాధతో, ఆవేదనతో తలదించుకునే దుర్మార్గమైన ఘటన కుమ్మెరలో జరిగిందని, బాధితులకు న్యాయం జరిగే వరకు ఎంతవరకైనా పోరాడుతామని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశా�
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు.
నాగర్కర్నూల్ మండలం కుమ్మెర మల్లన్న జాతరలో పసికందు మరణించిన విషయంలో బాధిత కుటుంబానికి న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి ప్రతిపాక్ష పార్టీలన్నీ ఒక్కటయ్యా యి. గత 18వ తేదీన జరిగిన ఘర్షణలో పసికందు తీవ్రంగా
నాగర్కర్నూల్ మండలం కుమ్మెర గ్రామంలోని జాతరలో జరిగిన ఘటనలో చిన్నారి మృతి చెందడంపై రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. రెండు నెలల చిన్నారి చనిపోయి అంత్యక్రియలు నిర్వ