కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వార్ నడుస్తున్నది. 54వ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు చింత నిఖిల్పై అదే డివిజన్కు చెందిన మరో వర్గం దాడికి పాల్పడింది. ఈ దాడిలో నిఖిల్ తలకు గాయాలు కావడంతో ప్రైవేట్ దవాఖానలో చ�
కాకతీయ యూనివర్సిటీలోని పోతన గర్ల్స్ హాస్టల్కు చెందిన ఎంబీఏ విద్యార్థిని, మంగళవారం రాత్రి 10గంటలకు బుర్ఖా వేసుకున్న యువకుడితో బైక్పై వచ్చి మొదటి గేటు నుంచి లోపలికి రావడం చూసి కొందరు విద్యార్థులు అడ్డ�
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న హనుమాన్ నగర్కు చెందిన బొజ్య విశ్వతేజ, కోమటిపల్లికి చెందిన తిప్పని సూర్యతేజ మరొక మ�