ఆదివారం అచ్చంపేటలో జరిగిన కేటీఆర్ జనగర్జన సభ విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొన్నది. ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో జనం తరలివచ్చారు. నియోజక వర్గంతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ ఎక్
అచ్చంపేట కేటీఆర్ సభను ఊహించని విధంగా భారీగా తరలివచ్చి సక్సెస్ చేసిన అచ్చంపేట ప్రజానీకానికి నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, అచ్చంపేట ఇన్చార్జి మర్రి జనార్దన్రెడ్డి ధన్యవా దాలు తెలిపారు. అచ్చంపేటలో �
అచ్చంపేట జనగర్జన సభ విజయవంతమైంది. ఒంటిగంటకు ప్రారంభం కావాల్సిన జనగర్జన సభకు ఉదయం 11 గంటల నుంచే జనం రావడం మొదలు పెట్టారు. అచ్చంపేట నియెజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి భారీగా తరలివచ్చారు. ఆటోలు, జీపులు, ట్రాక�
పచ్చని నల్లమల్ల గులాబీ రంగు పులుముకున్నది.. అచ్చంపేటలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాకకు సర్వం సిద్ధమవుతున్న ది.. మాజీ ఎమ్మెల్యే పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్లినా.. కార్యకర్తలు బీఆర్ఎస్ జ
ప్రజలను మోసం చేసిన ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేందుకు నల్లమల ప్రజలు, రైతులు సిద్ధంగా ఉన్నారని, వర్షాలు వచ్చినా.. పిడుగులు పడినా.. అచ్చంపేట జనగర్జన సభ(కేటీఆర్ సభ) ఆగదని మాజీ మంత్రి �
జిల్లాకేంద్రంలో గద్వాల గర్జన పేరు మీద నిర్వహించిన కేటీఆర్ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నియోజకవర్గ నేతల్లో కల్లోలం మొ దలైంది. తాము ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకే ప్రజలు మ ద్దతు ఇస్తారని భావించిన ఇక్కడి అధ�
యథారాజా.. తథాప్రజా..’ ఈ సామెత విద్యుత్తు శాఖకు సరిగ్గా సరిపోతుంది. ఒకవైపు ప్రభుత్వం విద్యుత్తు కోతలు లేవు.. నిరుటి కంటే ఎక్కువే విద్యుత్తును సరఫరా చేస్తున్నామంటూ హూంకరిస్తుంటే.. విద్యుత్తు సంస్థల అధికారుల