తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే ఘన విజయాన్ని అందుకుని టాలీవుడ్లో నాయికగా స్థిరపడిపోయింది అందాల తార కృతిశెట్టి. ఈ ఏడాది ‘శ్యామ్ సింగరాయ్' ‘బంగార్రాజు’తో తెరపైకి వచ్చిన ఈ హీరోయిన్...తాజాగా హీరో రామ్ సరసన ‘ద�
ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి (MS Raja Shekhar Reddy) డైరెక్టర్ చేస్తున్న చిత్రం మాచెర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam). కృతిశెట్టి (Krithi Shetty), కేథరిన్ థ్రెసా (Catherine Tresa) హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్
‘ఉప్పెన’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగర్రాజు’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో టాలీవుడ్లోకి దూసుకొచ్చింది అందాల తార కృతి శెట్టి. చూస్తుండగానే అగ్ర నాయికగా పేరు తెచ్చుకుంది. తొలి సినిమా లాక్ డౌన్ భయాలనూ ఎదు�
Ranga Ranga Vaibhavanga on Zee Telugu | విశ్వంలోని రంగుల కలబోతల కోలాహలమే.. హోలీ. ఈ వేడుకను బుల్లితెరపైనా ఘనంగా నిర్వహించ నుంది జీ తెలుగు. ‘రంగ రంగ వైభవంగా’ పేరుతో ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ముఖ్�
స్టార్ హీరో సూర్య (Suriya) త్వరలోనే మరో కొత్త సినిమా మొదలుపెట్టనున్నాడు. స్టార్ డైరెక్టర్ బాలా (Bala)తో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో నందా, శివపుత్రుడు బ్లాక్ బాస్టర్ హిట్స్
నితిన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. కృతి శెట్టి, కేథరీన్ ట్రెసా నాయికలుగా నటిస్తున్నారు. రాజకీయ నేపథ్యమున్న మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతున్నది