బూర్గంపహాడ్ మండల పరిధిలోని కృష్ణసాగర్ గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఉపాధి పనులతో పాటు నర్సరీని సర్పంచ్ తాటి వాణి, ఉప సర్పంచ్ మోహన్రావు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి పనులు చేస్తున్న పనుల ప్రదేశ�
కాంగ్రెస్ పార్టీలో పారాచ్యూట్ నేతలకే ప్రాధాన్యం దక్కుతున్నదని, పార్టీ కోసం కష్టపడిన వారిని పట్టించుకోవడం లేదని భూపాలపల్లి పట్టణంలోని ఫకీరుగడ్డకు చెందిన కృష్ణసాగర్ ఆవేదన వ్యక్తం చేశాడు.