ఏపీ హైకోర్టు అనుమతి | నెల్లూర్ జిల్లా కృష్ణపట్నానికి చెందిన నాటు వైద్యుడు ఆనందయ్య కరోనా నివారణకు తయారు చేసిన మందుల్లో ఒకటైన ‘కే’ మందు పంపిణీకి సైతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది.
నేటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ | కరోనాకు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేటి నుంచి ప్రారంభం కానుంది.
అమరావతి, జూన్ 3: ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుకు జగన్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ నెల 7వ తేదీ నుంచి కరోనా నివారణకు ఆనందయ్య ఇచ్చే మందులు అందుబాటులోకి రానున్నాయి. ఆనందయ్య మందుకోసం దళారులను నమ్మి మో�
అమరావతి, జూన్ 3: ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుకు జగన్ సర్కారుఅనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కంటిలో వేసే చుక్కల మందు పంపిణీ నిలుపుదలకు సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరుగనున్నది. మొత్తం 4 పిట�
అమరావతి, జూన్ 1:ప్రభుత్వం నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య మందుకు అనుమతి లభించడంతో అందరికీ మందు పంపిణీ చేసేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వనమూలికలు, ముడిపదార్థాల సేకరణలో ఇప్పటికే ఆనంద�
రహస్య ప్రాంతానికి ఆనందయ్య తరలింపు! | కరోనాకు మందు పంపిణీ చేస్తున్న కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్యను పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు. శనివారం తెల్లవారు జామున ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య ఆయనను తీసుక�
హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఔషధంపై హైకోర్టులో సోమవారం విచారణ జరుగనున్నదని ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. సీసీఆర్ఏఎస్ అధ�
అమరావతి : కరోనా బాధితులకు తాను పంపిణీ చేస్తున్న ఆయుర్వేద ఔషధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా అనుమతులు ఇవ్వలేదని ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తెలిపారు. నేటి నుంచి మందు పంపిణీ జరుగుతున్నట్లు సామాజిక మాధ్�
హైదరాబాద్,మే, 28: కరోనా బాధితులకు ఆనందయ్య మందు బాగా పనిచేస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో ఆయన మందుకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఆనందయ్య మందుకు ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు మద్దతు తెలిప�
హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కొవిడ్ బాధితులకు ఆనందయ్య ఇచ్చిన మందుపై సీసీఆర్ఎస్ పరిశోధన మంగళవారం రెండోరోజు కూడా కొనసాగింది. జాతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ ఆదేశ
కృష్ణపట్నం వెళ్లనున్న ఐసీఎంఆర్ బృందం | భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) బృందం ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నాకి వెళ్లనుంది.
శాస్త్రీయత, పని విధానం తేల్చాలి అధికారులకు ఏపీ సీఎం జగన్ ఆదేశం కృష్ణపట్నానికి ఐసీఎంఆర్ బృందం ఆయుర్వేద మందుపై ఉప రాష్ట్రపతి ఆరా కృష్ణపట్నంలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య పంపిణీ చేస్తున్న కరోనా మందుపై ఉప �