కొత్తూరు రూరల్ : పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొత్తూరు మండలంలో శనివారం చోటుచేసుకుంది. ఏఎస్ఐ విష్ణువర్ధన్రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం, తుర్కలప
కొత్తూరు రూరల్ : కొత్తూరు మండల కేంద్రంలోని పాన్ డబ్బాలు, కిరాణ దుకాణాలపై ఎస్ఐ సయీద్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ముమ్మరంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సయీద్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశా
కొత్తూరు రూరల్ : కొత్తూరు మండలం ఇన్మూల్నర్వ గ్రామ మైనార్టీ నాయకులు శనివారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ను కేశంపేట ఎంపీపీ రవీందర్యాదవ్ను ఘనంగా సన్మానించారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తూ
కొత్తూరు రూరల్ : ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని భూమా రెసిడెన్షియల్ స్కూల్లో జరిగిన పీఆర్టీయూ టీ�
కొత్తూరు : రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి చెందిన సంఘటన కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ శ్రీనివాస్గౌడ్ కథనం ప్రకారం.. కొత్తూరు, హెబీఎల్ రైల్వే స్టేషన్ల మధ్య
కొత్తూరు : పీఏసీఎస్ చేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సూచించారు. నందిగామ మండల పరిధిలోని మేకగూడ ప్రాథమిక సహకార సంఘం ఆవరణలో పీఏసీఎస్ చైర్మన్ మంజులరెడ్డి ఆధ్వర్యంలో మహాజన సభను నిర్వహ
కొత్తూరు రూరల్ : బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చెప్పేటువంటి మాయమాటలకు ప్రజలు విని మోసపోవద్దని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని మల్లాపూర్తండా గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్ కార్
కొత్తూరు రూరల్ : పార్టీ పటిష్టతకు టీఆర్ఎస్ మండల నూతన కార్యవర్గం సభ్యులు కృషి చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ మండల కమిటీ సభ్యులను ఎమ్మెల్యే శుక్రవారం తన నివాసంలో పూల�
కొత్తూరు రూరల్ : గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సంబంధితశాఖ అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం ఎంపీడీవో జ్యోతి ఆధ్వర్యంలో ఎంపీపీ పిన్నింటి మధుసూదన్రెడ్డి సమక్�
కొత్తూరు రూరల్ : ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న కొవిడ్ టీకాను ప్రతి ఒక్కరూ వేసుకుని కరోనా వ్యాధిని తరిమి కొట్టాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం కొత్తూరు మండల పరిధిలోని మక్�
కొత్తూరు : పట్టణీకరణతో చెట్ల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతుంది. ఇంతకు ముందు కేవలం నగరాల్లోనే వెంచర్లను ఏర్పాటు చేసేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా పల్లెల్లో కూడా వెంచర్ల ఏర్పాటు అధికమయ్యాయి. దీనివల�
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కొత్తూరు రూరల్ : నవసమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలకపాత్ర అని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నాలుగేండ్లుగా కొత్తూరు మండల విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహించిన కృ�