రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21వ తేదీన వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు. వర్సిటీ (కోఠి ఉమెన్స్ కాలేజీ) శతాబ్ది వేడుకలను ప్రారంభించనున్నారు.
కళాశాలలో సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పీజీ విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు శనివారం కోఠి చౌరస్తాలోని తెలంగాణ మహిళా విశ్వ విద్యాలయం ప్రధాన ద్వారం ఎదుట పీజీ విద్యార్థినులు.
చారిత్రక కోఠి మహిళా కళాశాల శతాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతున్నది. హైదరాబాద్ నడిబొడ్డున.. ఉద్యానవనాల నడుమ ఈ కాలేజీని ప్రారంభించారు. పది దశాబ్దాలుగా విద్యారంగంలో సేవలందిస్తున్న ఈ కాలేజీకి వచ్చే ఏడాది వందే�
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మహిళా యూనివర్సిటీ (కోఠి ఉమెన్స్ కాలేజీ)లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి చర్యలు మొదలుపెట్టారు. ఓయూ, కేయూ, జేఎన్టీయూ వంటి యూనివర్సిటీల ఉన్న పోస్టులతో పాటు భర్తీ చేయ�
క్లాస్రూం కాంప్లెక్స్, హాస్టల్స్ వీలైనంత త్వరగా నిర్మాణం 100 కోట్లు కేటాయింపు 2022-23 విద్యాసంవత్సరం నుంచి వర్సిటీ ప్రారంభం హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్రంలో మహిళా తొలి వర్సిటీ ప్రారంభానికి అధిక�
2022-23 విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు త్వరలోనే స్పెషల్ ఆఫీసర్ నియామకం సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం మొట్టమొదటి మహిళా యూనివర్సిటీగా కోఠి ఉమెన్స్ కాలేజీ రూ.100 కోట్లతో భవనాలు, హాస్టళ్లు, ల్యాబ్లు.. వచ్చే వ