ఖమ్మం నగరంలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో రైటర్గా విధులు నిర్వర్తిస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ రూ.50 లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు.
కోల్కతా, ఆగస్టు 11: బెంగాల్లో అధికార తృణమూల్ నేతలే లక్ష్యంగా సోదాలు, అరెస్టులు చేపడుతున్న ఈడీ.. ఇప్పుడు ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేసింది. ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులకు గురువారం నోటీసులు జారీచేసిం