Anthrax | ముగ్గురు వ్యక్తులకు ఆంత్రాక్స్ సోకింది. వైద్య పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆరోగ్య అధికారులు అలెర్ట్ అయ్యారు. ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.
ఒడిశా కోరాపుట్ జిల్లాకు చెందిన రాయిమతి ఘియురియాను ‘చిరుధాన్యాల మహారాణి’గా పిలుస్తారు. ఈ గిరిజన రైతు 72 దేశవాళి ధాన్యం రకాలను, 30 చిరుధాన్యాల రకాలను సంరక్షిస్తున్నారు.
Ganja Seazed: ఒడిశాలో భారీగా గంజాయి పట్టుబడింది. కోరాపుట్ జిల్లా జాలాపుట్ గ్రామం సమీపంలో మచ్కుంద్ పీఎస్కు చెందిన పోలీసులు అక్రమంగా తరలిస్తున్న