ఉపాధ్యాయుడు అకారణంగా కొట్టడంతో మనస్థాపానికి గురై ఏడో తరగతి విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నాంపల్లి మండలంలోని ముష్టిపల�
అన్ని ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్న చందంగా మండల పరిధిలో నిర్మించిన కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం దుస్థితి. కోట్ల రూపాయాలు వెచ్చించి నిర్మించిన కేజీబీవీ భవన నిర్మాణం పూర్తయి దాదాపు 10 నెలలు గడుస్తున్న�