కొమురవెల్లి మల్లికార్జునస్వామి భూములకు ఎసరు అనే కథనం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక మెయిన్ ఎడిషన్లో గురువారం ప్రచురితకాగా దేవాదాయ, ధర్మాదాయశాఖ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం స్పందించింది.
కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవస్థాన భూములపై ప్రభుత్వం కన్నుపడింది. ఆలయ అభివృద్ధి కోసం గత కేసీఆర్ సర్కార్ 131.09 ఎకరాలను కేటాయించగా, అందులో కొంత స్థలాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర శాఖలకు విన
Talasani Srinivas Yadav | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధితో కొమురవెల్లిలో వేలల్లో ఉన్న భక్తుల సంఖ్య లక్షలకు చేరిందని..నాటి మంత్రి హరీష్ రావు పర్యవేక్షణలో భక్తుల సౌకర్యార్థం అనేక అభివృద్ధి పనులు చేశామని మా�
Komuravelli Temple | తనతో కొందరు దుర్భాషలాడారని, తనను సెల్ఫోన్తో కొట్టారని పోలీసులకు మల్లన్న ఆలయ ఉద్యోగి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు.
Mallanna Temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి(Komuravelli Temple) శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో( Devotees) కిటకిటలాడింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్రం పు
సిద్దిపేట జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్యాదవ్ గురువారం పర్యటించనున్నారు. కొమురవెల్లి మల్లికార్జునస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మల్లన్న క్షేత్రాన�
భక్తుల కొంగుబంగారంగా కొలిచే కోరమీసాల మల్లన్న స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి క్షేత్రం ఆదివారం భక్తుల నిండిపోయింది. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్