సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఆదివారం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మల్లన్న దర్శనంతో భక్తులు మంత్రముగ్ధులవుతున్నా�
పట్నం వారం సందర్భంగా కొమురవెల్లి మల్లన్న క్షేత్రం పసుపువర్ణ శోభితమైంది. భక్తులు చల్లుకున్న పసుపుతో స్వామివారి సన్నిధి పసుపుమయమైంది. పంచవర్ణాల పెద్ద పట్నాన్ని దాటుకుంటూ అగ్నిగుండ ప్రవేశం చేస్తూ మేడలమ�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం వార్షికోత్సవాలకు సిద్ధమైంది. సం క్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవాల్లో స్వామి వారి కల్య�
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో మల్లన్నజాతర వైభవంగా కొనసాగుతున్నది. సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు.
కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గననీయంగా ఆదాయం పెరుగుతున్నది. సీఎం కేసీఆర్ పాలనలో మల్లన్న క్షేత్రాభివృద్ధికి మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
‘మల్లన్న స్వామి.. మమ్మేలు స్వామి’ అంటూ భక్తుల శరణుఘోషతో కొమురవెల్లి ఆలయ పరిసరాలు మార్మోగాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో ఆదివారాన్ని పురస్కరించుకొని సుమారు 35వేల మంది వరకు తరలివచ్చారు.