సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నా యి. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఘట్టాల్లో ఒక్కటైన పెద్దపట్నం బుధవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి సం�
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న బ్రహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు బ్రహ్మోత్సవాల ఏడో ఆదివారం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు మల్లన్న క్షేత్రానికి తరలిరానున్నారు.
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. మల్లన్నస్వామి మమ్మేలు అంటూ భక్తులు చేసిన నామస్మరణతో శైవక్షేత్రం మార్మోగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంత�
కొమురవెల్లి మల్లన్న క్షేత్రం పసుపుమయంగా మారింది. పట్నం వారాన్ని పురస్కరించుకొని జనం పోటెత్తారు. సోమవారం పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమం అత్యంత ఉత్కంఠ భరితంగా నిర్వహించారు.