పెద్దపల్లి మండలంలోని రాగినేడులో ఉన్న శివాలయం మహా శివరాత్రి (Maha Shivaratri) వేడుకలకు ముస్తాబయింది. మంగళవారం నుంచి రెండు రోజులపాటు ఉత్సవాలు జరుగనున్నాయి. రాగినేడుకు చెందిన పోతురాజుల భూమయ్య అనే రైతు వ్యవసాయ భూమిల�
ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి నేత మన తెలంగాణలో పుట్టడం, దేశాన్ని సుభిక్షంగా పరిపాలించుకోవాలనుకోవడం వరంగా భావించాలని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా పేర్కొన్నారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా రూ.704.50 కోట్ల వ్యయంతో జిల్లా పోలీస్ కార్యాలయాలు, పోలీస్ కమిషనరేట్లు, భవనాల నిర్మాణం చేపట్టినట్లు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్�
ప్రారంభించిన కోలేటి దామోదర్ గుప్తా హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం షిర్డీలో అన్నపూర్ణ ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ నూతనంగా నిర్మించిన వసతి గృహాన్ని రాష్ట్ర పోల