పంజాబ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ బాలముఖుంద్ శర్మ, సభ్యులు బుధవారం సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో పర్యటించారు. తొలుత దిగ్వాల్ జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు.
Grama Devathalu | ఆదివారం అందంగా అలంకరించిన బోనాలతో కోహీర్ మండలంలోని మద్రి, సజ్జాపూర్ గ్రామాల్లో ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, డప్పు కళాకారుల ఆట పాటలు, యువకుల నృత్యాల మధ్య బోనాలతో
Damadora Rajanarsimha | ఏప్రిల్ 19వ తేదీన స్థానిక పాఠశాల ఆవరణలో చేపట్టిన సమావేశంలో ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన పథకం ప్రారంభానికి విచ్చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఈ మేరకు వారు వినతి పత్రం అందజేశారు.
తమ పాఠశాల
ఒడిశాకు చెందిన ఇద్దరు కార్మికులు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందిన ఘటన కోహీర్ మండలంలోని పైడిగుమ్మల్లో చోటుచేసుకొంది. ఎస్సై సతీశ్వర్మ వివరాల ప్రకారం... ఒడిశాలోని నబరంగాపూర్ జిల్లా జునపాని గ్రామాన