భారత్ నుంచి బ్రిటిషర్లు తీసుకెళ్లిన కోహినూర్ వజ్రం సహా ఇతర కళాఖండాలను తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా భారత్ దౌత్య ప్రచారాన్ని ప్రారంభించిందని యూకేకు చెందిన టెలిగ్రాఫ్ పత్రిక ఒక కథనం ప్రచురించింది.
కోహినూర్ వజ్రం లేకుండానే బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకం జరుగుతుందా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. కోహినూర్ వజ్రం లేని కిరీటాన్ని ధరించి పట్టాభిషేక కార్యక్రమంలో రాణి కెమిల్లా పాల్గొ�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మరణించడంతో ఆమె కిరీటంలోని ప్రఖ్యాత కోహినూర్ వజ్రాన్ని భారత్కు తిరిగి ఇవ్వాలన్న డిమాండ్లు మళ్లీ ఊపందుకొంటున్నాయి. ఎలిజబెత్-2 మరణానంతరం ఆమె పెద్ద కుమ�
Kohinoor Diamond | కోహినూర్ వజ్రం భారత్లో ఎక్కడ దొరికింది? ఇది బ్రిటన్ ఎలా చేరింది? వారి వారసత్వ కానుకగా ఎలా మారింది? వివరాలు ఒకసారి చూద్దాం..