కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా నారాయణపేట మండలం పేరపళ్ల భూముల రీ సర్వే వ్యవహారం ప్రసు తం చర్చనీయాంశంగా మారింది. భూముల రీ సర్వేకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించేందుకు అధికారులు వెనుకంజ వే స్తున్న�
కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతుల మాటున పరిహారం కాజేసేందుకు కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నాలకు భారీ గండి పడింది. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వచ్చిన వరుస కథనాలకు స్పందించిన ప్ర
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గానికి సాగు, తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణలో భారీ అక్రమాలు వెలుగుచూస్తున్న క్రమంలో స్టేట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగి�
Perapally Land Scam | నారాయణపేట జిల్లా కేంద్రం సమీపంలోని పేరపళ్ల గ్రామంలో భూ మాయాజాలం యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఈ జిల్లాలో చేపడుతున్న కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ముంపు గ్రామాల్లో బినామీ రైతుల పేరుతో పరిహారం స్వ
సొంత నియోజకవర్గమైన కొడంగల్ కోసం యావత్తు పాలమూరు ఉమ్మడి జిల్లాకు సీఎం రేవంత్రెడ్డి ద్రోహం తలపెట్టారు. మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ స్కీమ్ (ఎంఎన్కేఎల్ఐఎస్) అనుమతుల కోసం కర్ణాటక ప్రాజెక్టులక�
మండలంలోని మల్రెడ్డిపల్లి గ్రామం లో నారాయణపేట- కొడంగల్ ఎ త్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కానుకుర్తి ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభాన్ని శనివారం వివిధ గ్రామాల రైతులు అడ్డుకున్నారు.
Kodangal | వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న రైతన్న జీవితంలో నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం చిచ్చు పెడుతున్నది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లి శివారులో రైతులు సాగుచేసిన పంటలను గురువ�
మక్తల్ నియోజకవర్గాన్ని ఎండబెట్టి కొడంగల్ నియోజకవర్గానికి సాగునీళ్లు అందించాలని చేపట్టిన కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు రెవెన్యూ అధికారులు వాట్సాప్ ద్వారా న
నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి భూసేకరణ చేస్తున్న ప్రభుత్వం రైతుల చేత బలవంతంగా ప్రలోభాలతో మోసంతో భూ సేకరణ చేయవద్దని, 2013 భూ సేకరణ చట్టప్రకారం న్యాయమైన పరిహారం అందించి ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష