ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో పర్యటించనున్నారు. చందనవెల్లి, సీతారాంపూర్లలో మంత్రి పర్యటించి రెండు పరిశ్రమల యూనిట్లకు శంకుస్థాపన చేయనున్నారు. వెల్స్పన్ గ్రూప్ �
రంగారెడ్డి జిల్లాలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతున్నది. సులభతర అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం నేపథ్యంలో జిల్లాకు భారీ పరిశ్రమలు పెద్ద ఎత్తున తరలివస్తున్న�
వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో పరిశ్రమలు 40 వేలమందికిఉపాధి కల్పన 90% మహిళా ఉద్యోగులే3 లక్షల ఎకరాల్లో పత్తి సేకరణ రాష్ట్ర ప్రభుత్వంతో కిటెక్స్ ఒప్పందం 2022 నవంబర్ నుంచి వరంగల్లో ఉత్పత్తి కిటెక్స్ రాకతో మర�
Kitex Group | కేరళకు చెందిన వస్త్ర తయారీ పరిశ్రమ కైటెక్స్ గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెడుతోంది. వరంగల్లోని కాకతీయ టెక్స్టైల్ పార్కులో, రంగారెడ్డి జిల్లా చందన్వెల్లి సీతారామ్ప�
హైదరాబాద్ : తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు కేరళ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే కైటెక్స్ గ్రూప్ సుముఖత వ్యక్తం చేసింది. కైటెక్స్ గ్రూప్ ప్రతినిధి బృందం శుక్రవారం తెలంగాణ�