సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని వ్యవసాయ మార్కెట్యార్డులో ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు కిసాన్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి రాధిక తెలిపారు. వ్యవసాయమార్కెట్ యార్డులో కిసాన్ మేళా ఏర్పాట�
MLA Rajesh reddy | అ నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజీనేపల్లి మండలం పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొన్న రైతుల కోసం శాస్త్రవేత్తల సమక్షంలో కిసాన్ మేళా �
సాంకేతిక పరిజ్ఙానాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని భారతీయ మెట్ట పరిశోధనా సంస్థ (క్రీడా) డైరెక్టర్ వీకే సింగ్ అన్నారు. శనివారం కోటప ల్లి మండలం ఆలుగామ గ్రామంలో భారతీ య మెట్ట పరిశోధనా సంస్థ హైదరాబాద్
రైతులు సమగ్ర వ్యసాయం చేయాలని, నాణ్యమైన నువ్వుల పంటలను పండించాలని జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా రైతులకు సూచించారు. విదేశాలకు ఎగుమతి చేసేలా నాణ్యమైన ఉత్పత్తులను సాధించాలని చెప్పారు.
వ్యవసాయేతర పనిముట్లతో ఉన్నవాటినే పరిశ్రమలుగా భావిస్తున్నామని, అన్నింటికీ మించిన అతిపె ద్ద పరిశ్రమ వ్యవసాయం, ఆహార రంగమే అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు.
రైతు సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని, సీఎం కేసీఆర్ కృషితో సాగు పండుగలా మారిందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ పేర్కొన్నారు. పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో కిసాన్ మేళా, శాస్త�
సాన్మేళా విజయవంతమైంది. పొలాస వేదికగా జరిగిన కార్యక్రమానికి కర్షకలోకం కదిలివచ్చింది. సాగులో కొత్త విధానాలు, సాంకేతిక వినియోగం వంటి విషయాలను తెలుసుకున్నది.