Farmers Protest | రైతుల ఆందోళన నేపథ్యంలో నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీతో పాటు ఐదు రాష్ట్రాల పోలీసుల రైతుల ఆందోళనపై దృష్టి సారించారు. దేశ రాజధాని వైపు రాకుండా అడ్డుకునేందుకు కసరత
Farmers Protest | రైతుల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 14న ఢిల్లీలో కిసాన్ మహా పంచాయత్ను నిర్వహించనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) శనివారం తెలిపింది. దీనిలో 400కుపైగా రైతు సంఘాలు పాల్గొంటాయని చెప్పింది.
Kisan Mahapanchayat | కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, ఇతర హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వ ద్రోహంపై దేశ రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉన్నది. మోసగించిన బీజేపీ సర్కార్పై మలి దశ పోరాటానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా దేశ రాజధాని �
కేంద్రంలోని బీజేపీ సర్కార్ మోసంపై రైతన్నలు రగిలిపోతున్నారు. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన మహోద్యమ విరమణ సమయంలో ఇచ్చిన హామీల అమలులో చేసిన ద్రోహంపై మండిపడుతున్నారు.
కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మార్చి 20న పార్లమెంటు ముందు ‘కిసాన్ మహాపంచాయత్' నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నిర్ణయించింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై దేశ రైతాంగం తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసింది. కనీస మద్దతు ధర తదితర హామీల అమలులో కేంద్రం చేసిన మోసంపై ఉద్యమ కార్యాచరణను సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ప్రకటించింది.
వ్యవసాయ చట్టాల అంశం కోర్టులో ఉంది పిటిషన్ వేసింది మీరే.. నిరసన తెలిపేది మీరే జంతర్ మంతర్ దగ్గర రైతుల సత్యాగ్రహానికి అనుమతి పిటిషన్పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు న్యూఢిల్లీ, అక్టోబర్ 1: వ్యవసాయ చట్టాలు ర�