ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) నిబంధనలను వ్యతిరేకిస్తూ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యం సమ్మె బాట పట్టాయి. ఐదు జిల్లాల్లో కొనుగోళ్లు నిలిపి�
గుట్టుచప్పుడు కాకుండా పత్తి కొనుగోళ్లను ప్రారంభించడం సమంజసం కాదని, రైతులకు భయపడే అతి తక్కువ మంది రైతులతో కలిసి ప్రారంభించి అన్నదాతలను అవమానించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు
ఈ ఏడాది పత్తి రైతులపై కాలంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పగపట్టినట్టే కనిపిస్తున్నది. అధిక వర్షాలకు ఒకవైపు పత్తి పాడైపోతుండగా, మిగిలిన పత్తినైనా అమ్ముకుందామంటే కేంద్రం సవాలక్ష కొర్రీలు పెడుతు