నిరుపేద దళితులకు ఆర్థిక దన్నునిచ్చేందుకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టిందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. ఈ స్కీంను వినియోగించుకొని ఆర్థికాభి
మన్సూరాబాద్ : కిరాణాషాపులో ఉన్న మహిళ మెడలో నుంచి ఓ గుర్తు తెలియని దుండగుడు తులం బంగారు పుస్తెల ను అపహరించుకుపోయాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర
షాద్నగర్ : రోడ్డుపై వెళ్తున్న ఓ టిప్పర్ అదుపు తప్పి రోడ్డు సమీపంలో ఉన్న కిరాణ షాపులోకి దూసుకెళ్లిన ఘటన ఫరూఖ్నగర్ మండలం బుచ్చిగూడ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. వెల్జర్ల