PG Medical Colleges | రాష్ట్రంలో ఐదు కొత్త పీజీ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ఈ ఏడాది నుంచి జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) యూజీ లేకుండా నేరుగా పీజీ మెడికల్ కాలేజీలో ఏర్పాటు�
హైదరాబాద్లోని కింగ్కోఠిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందింది. సోమవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికురాలు సునీత.. కింగ్ కోఠిలో రోడ్డు పక్కనే ఉన్న చెట్టు వద్ద శుభ్ర�
కింగ్కోఠి క్లస్టర్ ఎస్పీహెచ్వో, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ పద్మజ నేతృత్వంలో క్లస్టర్ పరిధిలోని ఆరు యూపీహెచ్సీల పరిధిలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాల్లో ప్రజలు పరీక్షలను చేయించుకుంటున్�
తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాణం పోస్తున్నది. సీఎం కేసీఆర్ వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి వేల కోట్ల నిధులు కేటాయిస్తూ సర్కార్ దవాఖానలను కార్పొరేట్ దవాఖానలకు దీటుగా తీర్చిదిద్దుతున్నారు
కొవిడ్ కారణంగా రోగులకు ఆక్సిజన్ అవసరం పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి దవాఖానలలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నది. అయితే చాలా దవాఖానల్లో ఆక్సిజన్ పడకలపై వైద్య చికిత్సలు
Kingkoti | కింగ్కోఠిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కింగ్కోఠిలోని ఎడెన్ గార్డెన్ వద్ద ఓ మోటార్సైకిల్ను వాటర్ ట్యాంకర్
వెంటిలేటర్ బెడ్ దొరికే వరకు ఉపశమనం ఆక్సిజన్ మాస్క్తోనే కోలుకొనే అవకాశం కింగ్కోఠి వైద్యురాలు జలజ కొత్త ఆవిష్కరణ సుల్తాన్బజార్, మే 25 (నమస్తే తెలంగాణ): ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి అత్యవసర చికిత్స అంద�