కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ చాలా గొప్పదని అంటారు. దానిని నిజం చేస్తూ 14 నెలల క్రితం కిడ్నాపైన పిల్లవాడు కిడ్నాపర్ను వదిలి కన్న తల్లి వెంట వెళ్లనంటూ ప్రతిఘటించిన ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది.
మానవత్వం మంటగలిసింది. అనుమానం అమాయకుడ్ని పొట్టన బెట్టుకుంది. స్థానికుల అత్యుత్సాహం పశువుల కాపరి ప్రాణం బలిగొన్నది. కిడ్నాపర్ అనుకొని కిరాతకంగా కొట్టి చంపేశారు. నిజామాబాద్ నగరంలో సోమవారం జరిగిన ఈ ఘటన �
అమాయకుడిని కిడ్నాపర్గా అనుమానించారు. అతడు చెప్పేది వినకుండా దారుణంగా కొట్టి చంపారు. పశువుల కాపరిపై ప్రతాపం చూపి ప్రాణం తీసిన అమానుష ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం చోటుచేసుకున్నది. పోలీసులు, �
సహజీవనం చేస్తున్న యువతిపై కక్ష తీర్చుకునేందుకు ఆమె కొడుకును కిడ్నాప్ చేసిన వ్యవహారం సుఖాంతమైంది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. మోతీనగర్లోని బబ్బుగూడకు చెందిన యువతి(24)కి ఇద్దరు పిల్లలు. భర్తతో వ�