ప్రస్తుతం తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’లో నటిస్తున్నారు యువహీరో నాగచైతన్య. ఆయన తదుపరి సినిమా ఏమిటన్నది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచ
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడ�
బిజీ షెడ్యూల్లో ఉన్నా వీలు చూసుకొని అభిమానుల కోసం ఏదైనా చేయాలనే ప్రయత్నంలో ఎప్పుడూ ముందుంటాడు విజయ్ దేవరకొండ. గతేడాది భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచిపోయింది. తాజా�
పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కిన లైగర్ (Liger) భారీ అంచనాల మధ్య విడుదలై.. డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ ఫెయిల్యూర్తో కొత్త సినిమాలేవి సైన్ చేయలేదు విజయ్ దేవరకొండ.
Vijay Deverakonda | విజయ్ దేవరకొండ హీరోగా.. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. భారీ అంచనాల మధ్య ఆగస్టులో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. విజయ్, పూరీ జగన్
‘ఫ్యామిలీ మెన్-2’ సిరీస్ ద్వారా హిందీ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ను సంపాదించుకుంది అగ్ర కథానాయిక సమంత. ఓ వైపు తెలుగులో భారీ చిత్రాల్లో భాగమవుతూనే..బాలీవుడ్లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది
కరోనా తర్వాత సినిమాల బాక్సాఫీస్ వసూళ్లు తగ్గిపోయాయి. ఓటీటీల ప్రభావంతో థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు. మరోవైపు చిత్ర నిర్మాణ వ్యయాలు పెరిగాయి. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలివ
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రానికి ‘ఖుషి’ టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ రూపొందిస్తున్నారు. నవీన్ యేర్నేని, వై. రవిశంకర్ నిర్మ�
కొన్ని తేదీలు అలా చరిత్రలో నిలిచిపోతాయంతే. అలా తెలుగు ఇండస్ట్రీకి బాగా కలిసొచ్చిన తేదీ ఏప్రిల్ 28. ఆ రోజుకు ఓ చరిత్ర ఉంది. ఆ రోజు రిలీజైన సినిమాలు హిస్టరీ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా మూడు సినిమాలు ఎప్పటి