కడెం మండలంలోని లింగాపూర్కు చెందిన నరేశ్, భాస్కర్, శంకర్, రాజేశ్వర్, శ్రీనివాస్.. దస్తురాబాద్ మండలంలోని మున్యాలకు చెందిన రవీందర్లు యే డాది క్రితం ఉపాధి కోసం మలేషియా వెళ్లా రు.
ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కాగ్నే ఫంక్షన్ హాల్లో పార్టీ మండల నాయ�
రాష్ట్రంలోని ప్రజల కష్టాలు తెలిసిన మనిషి సీఎం కేసీఆర్ అని ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్నాయక్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి తొలిసారిగా ఖానాపూర్ పట్టణానికి �
ఖానాపూర్ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్కు సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించడంతో పట్టణంలో అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. జాన్సన్ నాయక్ నివాసం న�