కాలం చెల్లిన కాంగ్రెస్ను కర్రలు కట్టి నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నంగా ఖమ్మం సభను చూడవచ్చు. కృత్రిమ శ్వాసను ఎక్కించేందుకు ఆ పార్టీ నాయకులు తెగ ప్రయాస పడిపోయారు. కప్పల తక్కెడ పార్టీని రేపు తెలంగాణలో అంద�
చరిత్ర గాయాలమయమైతే. వర్తమానం సాధారణ జనజీవనాన్ని విధ్వంసం చేస్తున్నది. ప్రపంచంలో మరే దేశానికి లేని సౌభాగ్యం సొంతమైన ప్రకృతి వనరులను సగటుజీవి హితానికై అనుభవంలోకి తేలేని విఫల నాయకత్వాలు పెనుశాపంగా మారాయ�
ఉమ్మడి వరంగల్ జిల్లాకు బీజేపీ ఏం చేసిందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. నేను అడిగే నాలుగు ప్రశ్నలకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సమాధానం చెప్పాలి... బీఆర్ఎస్ను విమర్శించే నైతిక హక్కు బీజేపీకి ఎక్
ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభ చారిత్రక ఘట్టంగా నిలిచిపోయేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు.
గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ వారిని తమ ఏజెంట్లుగా మార్చిన నీచ చరిత్ర కేంద్ర ప్రభుత్వానిదని కేరళ ముఖ్యమంత్రి, సీపీఎం జాతీ య నాయకుడు పినరాయి విజయన్ ధ్వజమెత్తారు.