‘నమస్తే’ ప్రచురించిన ‘అమ్మ దీనావస్థ’ కథనానికి స్పందనవాకబు చేసి ఆర్థిక సాయం అందించిన డీజీపీ మహేందర్రెడ్డిగ్రామానికి వెళ్లి వృద్ధురాలితో మాట్లాడిన న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కూసుమంచి రూరల్, ఏప్రిల్
గులాబీ గూటికి సత్తుపల్లి, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు టీఆర్ఎల్పీలో టీడీఎల్పీ విలీనం సీఎం కేసీఆర్ను కలిసిన సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు మంత్రి పువ్వాడతో కలిపి 8కి చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే�
నత్తనడకన వైకుంఠధామం పనులు పట్టించుకోని అధికారులు సుజాతనగర్, ఏప్రిల్ 7 : నిన్న మొన్నటి దాకా ఊళ్లల్లో శ్మశానవాటిక లేక ఎవరైన చనిపోతే వారిని సాగనంపేందుకు అష్టకష్టాలు పడేవారు. ప్రత్యేక జాగాలున్న కొన్ని కుల
గోరీలపాడుతండా రూపురేఖలు మార్చిన ‘పల్లె ప్రగతి’ ఎంపీపీ సొంతూరులో రూ.1.50 కోట్ల విలువైన పనులు ఎకరం విస్తీర్ణంలో పల్లె ప్రకృతి వనం నిత్యం కొనసాగుతున్న పారిశుధ్య పనులు అవసరమైన చోటల్లా విద్యుత్ స్తంభాలు కూస�
ఉమ్మడి జిల్లాలో ఈదురుగాలుల బీభత్సంఖమ్మం-సూర్యాపేట రహదారిపై విరిగిపడిన చెట్లుచెట్టు మీద పడి వ్యక్తి మృతిఉమ్మడి జిల్లాలో అకాల వర్షం .. పలుచోట్ల గాలి ధుమారంకొత్తగూడెం/ఖమ్మం అగ్రికల్చర్/ కొత్తగూడెం కల్చర
అభివృద్ధి బాటలో గిరిజన పల్లెవిద్యుత్ సమస్యలకు పరిష్కారంపచ్చందాలతో నాలుగు ప్రకృతి వనాలుప్రభుత్వ లక్ష్యాలకు చేరువమణుగూరు రూరల్, ఏప్రిల్ 5: రాత్రిళ్లు చీకటిమయంగా వీధులు.. పక్కనే గోదావరి పారుతున్నా తాగ
దళితుల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడురాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మాజీ ఉప ప్రధాని జయంతి వేడుకలుసత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు, వైరా, కొణిజర్ల, ఏన్కూరు,
నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పట్ల వెల్లువెత్తిన హర్షాతిరేకాలుసెలూన్లు, ధోబీఘాట్లు, ఇస్త్రీ షాపుల్లో ఈ నెల ఒకటి నుంచే అమలుఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలుపాల్వ�
ఖమ్మం, ఏప్రిల్ 5:నూతన సీపీ విష్ణు ఎస్.వారియర్ సోమవారం రాత్రి ఖమ్మం నగరంలోని ఉమేశ్చంద్ర భవన్ పోలీస్గెస్ట్ హౌస్కు చేరుకొని రిపోర్ట్ చేశారు.ఖమ్మం పోలీస్ కమిషనర్గా విష్ణు ఎస్ వారియర్ (ఐపీఎస్) ర�
నారుమడి, నాట్లు లేకుండా సాగుతక్కువ నీటి ఆదా.. కూలీల కొరతకు చెక్సంప్రదాయ పంట కంటే ముందే దిగుబడియాసంగిలో 24 వేల ఎకరాల విస్తీర్ణంలో పంటఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 4: నాలుగేళ్ల క్రితం వేంసూరు మండలం కందుకూరుకు చెం
పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డికూసుమంచి, ఏప్రిల్ 4: పాలేరు నియోజకవర్గంలో రూ.22.08 కోట్లతో రెండు రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ‘నమస్తే’తో మాట్ల
భద్రాద్రి జిల్లాలో ఎయిర్పోర్టు అథారిటీ అధికారుల బృందం పర్యటననేడు పాల్వంచ మున్సిపాలిటీ గుడిపాడులో స్థల పరిశీలనమూడురోజులపాటు ఇక్కడే మకాంకొత్తగూడెం, ఏప్రిల్ 3: భద్రాద్రి జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుక
నగరంలో తొలి విడతగా కాల్వొడ్డు టూ కొత్త బస్టాండ్ఎక్కడి నుంచైనా రూ.10ఖమ్మం, ఏప్రిల్ 3: ఎప్పుడెప్పుడా అని చూసిన కొత్త బస్టాండ్ ప్రారంభమమైంది. వెంటనే లోకల్ బస్సుల రవాణా సైతం మొదలైంది. ఇంకేముంది నగరంలో ట్రా�