ఖమ్మంలో ముగింపు దశకు భగీరథ పనులునగరంలో 80 వేల కుటుంబాలకు అందుతున్న తాగునీరుఖమ్మం, ఏప్రిల్ 1 : ‘రెండు, మూడు రోజులకోసారి నీటి సరఫరా అయ్యేది. అదీ అర్ధగంట మాత్రమే. ఎత్తయిన ప్రాంతాలకు అన్ని కాలాల్లోనూ నీటి ఎద్ద�
ప్రజల సహకారంతో సంపూర్ణ స్వచ్ఛతఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం..హరితహారంతో గ్రామంలో కొత్త అందాలువందశాతం మరుగుదొడ్ల నిర్మాణంఉత్తమ పంచాయతీ అవార్డు కైవసంఆదర్శం మర్కోడు పంచాయతీఆళ్లపల్లి ఏప్రిల్1:అవును.. ఆ ప
మంత్రి కేటీఆర్ సహకారంతో రూ.32.93 కోట్లతో అభివృద్ధి పనులురూ.3 కోట్లతో మున్సిపల్ కార్యాలయ భవనం సిద్ధంనేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యసత్తుపల్లి రూరల్, ఏప్రిల్ 1: రాష్ట్రంల
ఖమ్మం సిటీ, ఏప్రిల్ 1: డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్బాబు హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సీబీసీఐడీతో విచారణ జరిపించాలని ఆత్మ మాజీ చైర్మన్ నున్నా రామకృష్ణ డిమాండ్ చేశారు. ఖమ్మం ప్రెస్క్లబ్లో �
డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్బాబుఖమ్మం, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సహకార బ్యాంకు నిధులను గానీ, ట్రస్టు నిధులను గానీ తన సొంత అవసరాలకు వినియోగించుకున్నట్లు నిరూపణ జరిగితే తనను, తన కుటుంబ స�
రూ. 3.11 కోట్ల వ్యయంతో నిర్మాణంనేడు ప్రారంభించనున్న మంత్రులుసత్తుపల్లి, ఏప్రిల్ 1: ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో సత్తుపల్లి పట్టణంలోని మీసేవా సముదాయానికి సమీపంలో ప్రధాన రహదార�
ఒకేరోజు 70 వేల బస్తాలను తీసుకవచ్చిన రైతులుజెండాపాటలో గరిష్ఠ ధర రూ.15,300ప్రశాంతంగా ముగిసిన క్రయవిక్రయాలుఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 1: ఖమ్మం ఏఎంసీకి గురువారం భారీగా మిర్చి పంట పోటెత్తింది. మార్కెట్లోని రెండు ప�
అటవీ జంతువులపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టివేసవిలో దాహార్తి తీర్చేందుకు నీటి కుంటలుఅవసరాన్ని బట్టి సోలార్ బోర్ల ఏర్పాటువేటగాళ్లను కట్టడి చేసేందుకు సీసీ కెమెరాలుఅటవీప్రాంతంపై నిఘాకు బేస్క్యాం
భద్రాద్రిలో 43, ఖమ్మం నగరంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలుఅశ్వారావుపేటలో 42 డిగ్రీలు నమోదురోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతున్న ఎండలుగనుల్లో’ మరింత వేడికొత్తగూడెం, ఖమ్మం మార్చి 31: భానుడు భగ్గుమంటున్నాడు. వాతావరణం నిప
పల్లె ప్రగతి పనుల్లో ముందంజతీరొక్క పూలతోప్రకృతి వనంఅన్ని వసతులతో వైకుంఠధామంఇంటింటికీ ‘మిషన్ భగీరథ’ శుద్ధజలంపినపాక, మార్చి 31 : ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఎల్చిరెడ్డిపల్లి పంచాయతీ త�
తీర్మానాలపై అప్పటి అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయలేదుప్రత్యేక విచారణ చేపట్టి నిధులు రికవరీ చేయాలిడీసీసీబీ మాజీ, తాజా పాలకవర్గ సభ్యులుఖమ్మం వ్యవసాయం, మార్చి 31: గత పాలకవర్గంలో రైతు సంక్షేమ నిధి ద్వారా రై�
ఖమ్మం, మార్చి 31: జిల్లాలో శుక్రవారం ముగ్గురు రాష్ట్ర మంత్రులు పర్యటించనున్న నేపథ్యంలో ఏఎస్పీ స్నేహమెహ్రా బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఇతర పోలీసు అధికారులతో కలిసి పర్యటించారు. పటేల్ స్టేడియంలో హెలీ
కుల వృత్తులకు పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్గొర్రెల పంపిణీకి నిధులు కేటాయింపు పట్ల హర్షంరఘునాథపాలెం, మార్చి 31: కుల వృత్తులకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు. గొల్లకుర్మల జీవితాల్లో వెలుగులు నింప�
పనిలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలుమున్సిపాలిటీల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి : కలెక్టర్ ఆర్వీ కర్ణన్మధిర, మార్చి 31: చివరి ఆయకట్టు వరకూ సాగర్జలాలు అందిస్తామని కలెక్టర్ ఆర్.వీ.కర్ణన్ పేర్కొన్నార�