గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలువచ్చే నెల మొదటి వారంలో ప్రారంభంప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణఅధికారులతో రెండు జిల్లాల కలెక్టర్లు ఆర్వీ కర్ణన్, ఎంవీ రెడ్డి సమీక్షలుఖమ్మం, మార్చి 30 (నమస్తే �
పల్లె ప్రగతిలో అశోక్నగర్ ముందంజప్రకృతి వనంలో మొక్కల పెంపకంఅన్ని వసతులతో ఆఖరి మజిలీఅందరి సమన్వయంతో అభివృద్ధి బాటలక్ష్మీదేవిపల్లి, మార్చి 30: మండలంలోని అశోక్నగర్ పంచాయతీ అంటే ఒకప్పుడు మురుగుకూపానిక�
కేటీపీఎస్, బీటీపీఎస్తో రాష్ర్టానికి వెలుగులుసిరుల మాగాణి సింగరేణి.. పేపర్ తయారీకి కేరాఫ్ ‘బీపీఎల్’తెలంగాణ సర్కార్ ప్రోత్సాహంతో మరిన్ని పరిశ్రమలులక్షలాది మందికి కొలువులుకొత్తగూడెం, మార్చి 30: భ�
మణుగూరు రూరల్, మార్చి 30: ఏరియాలో సమస్యలపై మంగళవారం ఏరియా జీఎం కార్యాలయంలోస్ట్రక్చర్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఏరియా జీఎం జక్కం రమేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్ష�
చర్ల, మార్చి 30 : చర్ల పీహెచ్సీ (కొయ్యూరు)లో మంగళవారం 117 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేశారు. పీహెచ్సీ వైద్యుడు శ్రీధర్, డీపీఎంవో చింతా వెంకట సత్యనారాయణ పర్యవేక్షణలో 60 సంవత్సరాలు పైబడినవారు 50మంది, 45 నుంచి 50 మధ�
వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్మామిళ్లగూడెం, మార్చి 30: గ్రామ పంచాయతీల్లో వివిధ కారణాలతో ఖాళీ ఏర్పడిన సర్పంచ్, వార్డు సభ్యుల పదవుల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమి
వేముల ప్రశాంత్రెడ్డి కూడా..ఖమ్మం నూతన బస్టాండ్, సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయం ప్రారంభంపలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనఖమ్మం, మార్చి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి
పెండింగ్ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలిధరణి లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించాలిమాస్కు తప్పనిసరి ఉత్తర్వులు అమలుచేయాలివీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ సోమేశ్కుమార్ మామిళ్లగూడెం, మార్చి 30: యాసంగి ధాన�