అన్నపురెడ్డిపల్లి, ఏప్రిల్ 11: సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని, టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశంలోనే ముందంజలో నిలిచిందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్క�
త్వరలో నోటిఫికేషన్నేడు ఓటర్ల తుది జాబితా14వ తేదీన పోలింగ్ కేంద్రాల ప్రకటనడివిజన్లరిజర్వేషన్పై ఉత్కంఠ ఏ క్షణమైనా నోటిఫికేషన్..ఖమ్మం ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం నగర పాలక సంస్థకు ఎన్ని�
రెండు జాతీయ రహదారులను కలుపుతూ ప్రతిపాదనహైదరాబాద్ నుంచి కొత్తగూడెం వరకు 234 కిలోమీటర్ల మేర హైవేత్వరలో రూ.2 వేల కోట్లతో పనులు ప్రారంభంసర్వే ప్రారంభించిన ‘నేషనల్ హైవే’ అధికారులుఇల్లెందు, ఏప్రిల్ 9: భద్రాద
రూ.2 వేల సాయం ప్రకటనపై ఉపాధ్యాయుల హర్షంసీఎం చిత్రపటానికి క్షీరాభిషేకంఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురాలుఖమ్మం ఎడ్యుకేషన్/కూసుమంచి, ఏప్రిల్ 9: కరోనా ప్రభావం విద్యాసంస్థలపై పడింది. లాక్డౌన్ విధించినప్ప
వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ఆర్వీ.కర్ణన్మామిళ్లగూడెం, ఏప్రిల్ 9 : జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది వివరాలు సిద్ధంగా ఉన్నాయని �
నియోజకవర్గ అభివృద్ధికి రూ.1000కోట్ల నిధులుప్రతి పేదోడి గుండె చప్పుడులో తెలంగాణ ప్రభుత్వంఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలబ్ధిదారుల ఇంటికి వెళ్లి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యేబూర్గంపహాడ్, ఏప్రిల్ 9 : ఆరుగ
అధికారులు సమన్వయంతో పనిచేయాలికొవిడ్ నిబంధనలు పాటిస్తూ కొనుగోలు చేపట్టాలిఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్వ్యవసాయ, పౌరసరఫరాలు, మార్క్ఫెడ్, మార్కెటింగ్, సహకార శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశంఖమ్మం, ఏ�
వైరా, ఏప్రిల్ 9 : కరోనా వైరస్ వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని ఏసీపీ కె.సత్యనారాయణ అన్నారు. మధిర క్రాస్ రోడ్డులో ప్రజలకు కరోనా వైరస్పై ప�
బోనకల్లు, ఏప్రిల్ 9: టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు చొరవతో మండలంలో పలుగ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి నుంచి రూ.2,56,100 విలువ గల చెక్కులను మండలంలోని చిన్నబీరవల్లిలో శుక
రూ.20 కోట్ల నిధులు తెచ్చిన మంత్రి పువ్వాడ రహదారుల నిర్మాణానికి రూ.14.73 కోట్లు సమావేశంలో మండల ప్రజాప్రతినిధులు రఘునాథపాలెం, ఏప్రిల్ 8 : గిరిజన మండలంగా ఉన్న రఘునాథపాలేనికి స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ భవనం మంజూ