బీజీ కొత్తూరు వద్ద పంపుహౌస్లను డ్రై రన్కు సిద్ధం చేయండిసీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్మణుగూరు, మే 11: అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామం వద్ద చేపట్టిన సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు కాపర్�
నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలుకల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యంఖమ్మం, మే 11 : ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురిసిన వడగళ్ల వానతో జన జీవనం ఇక్కట్లకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం వాతావరణంలో ఒక్క �
ఆక్సిజన్, రెమ్డెసివర్ కొరత లేదుమంత్రి పువ్వాడ అజయ్కుమార్ఖమ్మం, మే 10 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామ�
‘ఎర్ర బంగారం’తో నిండిన కోల్డ్స్టోరేజీలుకరోనా ప్రభావంతో మూతపడిన ఖమ్మం ఏఎంసీశీతల గిడ్డంగులను ఆశ్రయిస్తున్న రైతులు, వ్యాపారులుమరో వారం రోజుల్లో క్రయవిక్రయాలకు ఛాన్స్ఖమ్మం వ్యవసాయం, మే 9: ఖమ్మం వ్యవసాయ
కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజహెల్త్ సర్వే ఫీవర్ టెస్టింగ్ ప్రారంభంఖమ్మం, మే 9: కరోనాను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇంటింటి హెల్త్ సర్వే ఫీవర్ టెస్టింగ్ను ఖమ్మం మున్సిపల్ కార్ప
ఖమ్మం ఎడ్యుకేషన్, మే 8 : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిధులు కేటాయిస్తున్నది. రాబోయే విద్యాసంవత్సరానికి సమగ్ర శిక్ష అభియాన్ బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించారు. ఇప్పటికే సర్కార్ స
కూసుమంచి, మే 8 : మండలంలోని నాయకన్గూడెంలో పూర్తిస్థాయిలో ఇంటింటి సర్వేతో పాటు పారిశుధ్యంపై పం చాయతీ సిబ్బంది వైద్యారోగ్య శాఖ సిబ్బంది అంగన్వాడీలు, సర్పంచ్ కాసాని సైదులు, మాజీ సర్పంచ్ కంచర్ల వీరారెడ్డ�
కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించిన ఎన్నికల అధికారిహాజరైన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ నామా, నూకల నరేశ్రెడ్డిజూమ్ యాప్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షించిన మంత్రి అజయ్ఖమ్మం, మే 7 (నమస్తే తెలం�
కారేపల్లి రూరల్, మే 7: విపత్కర పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారని, రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేయించారన�
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సర్వం సిద్ధంతొలిసారిగా మేయర్ బాధ్యతలు స్వీకరించనున్న మహిళా కార్పొరేటర్హాజరుకానున్న పార్టీ పరిశీలకులు మంత్రి వేముల, నూకల నరేశ్రెడ్డిఖమ్మం, మే 6 (నమస్తే తెలంగాణ ప్రతి�
ఇక గ్రామసభ ఆమోదం మేరకు నిధుల ఖర్చుజీవో 91తో వెసులుబాటు కల్పించిన ప్రభుత్వంహర్షం వ్యక్తం చేస్తున్న పంచాయతీ పాలకవర్గాలుఇల్లెందు రూరల్, మే 6: గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నుంచి కేంద్ర ఆర్థిక సంఘంతోపాటు రాష్�
భద్రాచలం, మే 5: భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో వైశాఖ మాసంలో నిర్వహించాల్సిన ఉత్సవాల గురించి వైదిక కమిటీ దేవస్థానానికి నివేదికను ఇచ్చింది. నివేదికలోని వివరాల ప్రకారం.. ఈ నెల 14న శుక్రవారం సంధ�
మామిళ్లగూడెం, మే 5: ఎన్పీడీసీఎల్ మొత్తం 17 జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ సంస్థ పరిధిలో 61,74,19 లోటెన్షన్ (ఎల్టీ) విద్యుత్ మీటర్లు, 3,211 హైటెన్షన్ (హెచ్టీ) మీటర్లు కలిపి మొత్తం 61,77,230 విద్యుత్ మీటర్లు ఉన్నాయి. ఇంద
విత్తన, ఎరువుల కొరత రాకుండా చర్యలుప్రణాళిక సిద్ధం చేసిన జిల్లా వ్యవసాయశాఖసొసైటీలకు విత్తనాలు చేరవేస్తున్న సీడ్స్ కార్పొరేషన్ఖమ్మం వ్యవసాయం, మే 4 : వానకాలం సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. వి