మండు వేసవిలోనూ వట్టిపోని జలాశయాలువాగులు, చెక్డ్యాంల్లోనూ పుష్కలంగా నీరుమన ఊరి చెరువులు.. మన ఇంటి సిరులుకళ్లముందే మిషన్ కాకతీయ ఫలాలుఏటేటా పెరుగుతున్న సాగు విస్తీర్ణంఖమ్మం, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ ప�
ఏపీ నుంచి భద్రాద్రి ఆలయానికి చేరుకున్న భక్తబృందంభక్తి శ్రద్ధలతోతలంబ్రాల సమర్పణభద్రాచలం, ఏప్రిల్ 18: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణచైతన్య సంఘం సభ్యుడు కల్యాణం అప్�
భద్రాచలం, ఏఫ్రిల్ 18: భద్రాద్రి ఆలయంలో ఈ నెల 21న శ్రీరామనవమి, 22న పట్టాభిషేకం మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం భద్రాచలం సబ్కలెక్టర్ కార్యాలయంల�
ఏజెన్సీలో విస్తారంగా సాగుఏటా పెరుగుతున్న విస్తీర్ణంమెలకువలు పాటిస్తే లాభసాటిఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేల ఆదాయంకరకగూడెం/దుమ్ముగూడెం, ఏప్రిల్ 14: రైతులు ఆర్థికంగా వృద్ధి చెందాలంటే ఆధునిక వ్యవసాయం చేయాల�
బడుగు, బలహీన వర్గాలకు అండరాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్నగరంలో 14 అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కరణఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలుబాబాసాహెబ్ సేవలను కొనియాడిన ప్రజాప్రతినిధులు, అధికారులు,
కేఎంసీ ఎన్నికల ముందు కాంగ్రెస్కు షాక్నగర అభివృద్ధే ప్రధానమంటున్న నేతలుఖమ్మం, ఏప్రిల్14: ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికలు సమీపిస్తున సమయంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రాష్ట్ర ముఖ్య�
అన్ని డివిజన్లలో విజయం సాధించేలా వ్యూహంనగర‘పోరు’కు గులాబీ దండు సిద్ధం..మొదలైన టీఆర్ఎస్ శ్రేణుల ప్రచారంమంత్రి పువ్వాడ అభివృద్ధే ఆయుధంగా ముందుకు..రిజర్వేషన్లపై కొనసాగుతున్న ఉత్కంఠబ్యాలెట్ పద్ధతిలో
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలిరాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనరఘునాథపాలెం, ఏప్రిల్ 13: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత కేవలం ఏడేళ్లలోనే ఖమ్�
లక్ష లడ్డూలు, 100క్వింటాళ్ల తలంబ్రాలు తయారీపంచాంగ శ్రవణం చేసిన వేద పండితులురామయ్య ఆదాయం 14, సీతమ్మ ఆదాయం 5భద్రాచలం, ఏప్రిల్ 13: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ప్లవ నామ సంవత్సర (ఉగాది) వేడుక�
కల్లూరు, ఏప్రిల్ 13: సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. మండలంలోని పేరువంచ గ్రామంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కే�
ఖమ్మం కార్పొరేషన్లో ఎన్నికల సందడి షురూఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాల స్వీకరణనేటి సాయంత్రం లోపు పరిష్కారం14న తుది ఓటర్ల జాబితా విడుదలఇదే రోజు పోలింగ్ కేంద్రాల ప్రకటనఖమ్మం, ఏప్రిల్ 11 : ఖమ్మ
సీఎం ఆదేశంతో ఆర్టీసీ సిబ్బందికి స్పెషల్ వ్యాక్సినేషన్నాలుగు రోజుల్లో 27 వేల మందికి టీకాలురాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో వ్యాక్సినేషన్ పరిశీలనమంత్రి పువ్వాడ