కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం పరుగులుఖమ్మం నగర ప్రజలందరికీ కృతజ్ఞతలునూతన కార్పొరేటర్లకు శుభాకాంక్షలుమాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం, మే 4 : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ప్రభుత్వం ఏర�
15 మంది పాత వారు..36 స్థానాల్లో మహిళలు..ఖమ్మం, మే 3: ఖమ్మం నరగపాలక సంస్థ ఎన్నికల్లో కొత్త కార్పొరేటర్లు అధిక సంఖ్యలో ఎన్నికయ్యారు. మొత్తం 60 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా వీరిలో 45 మంది కొత్త ముఖాలు ఉన్నాయి. పాత వారిల
అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లుబందోబస్తు నిర్వహించిన పోలీసులుమామిళ్లగూడెం/ వ్యవసాయం, మే 3: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ సోమవారం నగరంలో ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో ప్రశాంత వాత�
రహదారుల నిర్మాణానికి రూ.14.72 కోట్లు మంజూరు రెండు వరుసలుగా విస్తరించనున్న నాలుగు రహదారులు హర్షం వ్యక్తం చేస్తున్న రఘునాథపాలెం మండల ప్రజలు రఘునాథపాలెం, మే 2: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించి వాటిని
తేలనున్న అభ్యర్థుల రాజకీయ భవితవ్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి మొదలు.. కేంద్రంలో కొవిడ్ నిబంధనలు అమలు ఖమ్మం, మే 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నగరంలోని ఎస్ఆర్అండ
‘పల్లె ప్రగతి’తో మారిన గ్రామరేఖలు అందుబాటులోకి డంపింగ్ యార్డు, వైకుంఠధామం వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా పల్లె ప్రకతి వనం ములకలపల్లి, మే 2: గతంలో సీతారాంపురం పంచాయతీలో వీధుల పక్కనే చెత్త
ఫేస్బుక్తో వలపు వలఅమ్మాయిలకు పెళ్లి సంబంధాలుకుదురుస్తానని డబ్బు వసూలుబాధితుల ఫిర్యాదుతో ఒక్కొక్కటిగా వెలుగులోకి..నల్లగొండలో అరెస్టు చేసిన పోలీసులు నల్లగొండ రూరల్, మే 1: అమ్మాయిలకు పెండ్లి సంబంధాలు
కొవిడ్ నిబంధనలతో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లుపలు డివిజన్లలో పోలింగ్ తీరును పరిశీలించిన మంత్రి పువ్వాడ రఘునాథపాలెం/ ఖమ్మం రూరల్, ఏప్రిల్ 30: ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శుక్
ఖమ్మం, ఏప్రిల్ 30: నగరపాలక సంస్థ పరిధిలో శుక్రవారం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సరళిని ఎన్నికల పరిశీలకుడు ఆహ్మద్ నదీమ్ ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి పరిశీలించారు. ఖానాపురం కరెంట్ ఆఫీ�
అనవసరంగా అవాకులు , చవాకులు పేలకు..టీఆర్ఎస్ గెలుస్తుందని జీర్ణించుకోలేకపోతున్నావా?సానుభూతి కోసం కొత్త నాటకాలకు తెరతీస్తున్నావా?కలెక్టరేట్లో మీరు ప్రెస్మీట్ పెట్టడం ఉల్లంఘన కాదా?సీఎల్పీ నేత విక్ర�
ఐసొలేషన్ కేంద్రం ద్వారా మెరుగైన సేవలుకరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలిఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియఇల్లెందు రూరల్, ఏప్రిల్ 29: కరోనాపై భయం వీడి మనోధైర్యంతో ముందుకు సాగితే బాధితులు త్వరితగతిన
ఖమ్మం : శుక్రవారం జరిగే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్కు పటిష్ట భద్రతా ఏర్పాటు చేసినట్లు సీపీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. శాంతి భద్రతల పర్యవేక్షణకు తొమ్మిది మంది ఏసీప
కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలుమనోధైర్యమే అసలైన మందుప్రైవేటు వైద్యంపై పటిష్ట నిఘానిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు..‘నమస్తే’తో ఖమ్మం డీఎంహెచ్వో మాలతిఖమ్మం సిటీ, ఏప్రిల్ 28:మహమ్మారిపై వైద్యా
ఒకేరోజు 1.20 లక్షల బస్తాల రాకమార్కెట్ చరిత్రలో తొలిసారినేటి నుంచి మూడు రోజులు సెలవులుఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 28: ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్కు చరిత్రలో తొలిసారిగా బుధవారం 1.20 లక్షల మిర్చి బస్తాలు వచ్చాయి. �