ఇక గ్రామసభ ఆమోదం మేరకు నిధుల ఖర్చుజీవో 91తో వెసులుబాటు కల్పించిన ప్రభుత్వంహర్షం వ్యక్తం చేస్తున్న పంచాయతీ పాలకవర్గాలుఇల్లెందు రూరల్, మే 6: గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నుంచి కేంద్ర ఆర్థిక సంఘంతోపాటు రాష్�
భద్రాచలం, మే 5: భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో వైశాఖ మాసంలో నిర్వహించాల్సిన ఉత్సవాల గురించి వైదిక కమిటీ దేవస్థానానికి నివేదికను ఇచ్చింది. నివేదికలోని వివరాల ప్రకారం.. ఈ నెల 14న శుక్రవారం సంధ�
మామిళ్లగూడెం, మే 5: ఎన్పీడీసీఎల్ మొత్తం 17 జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ సంస్థ పరిధిలో 61,74,19 లోటెన్షన్ (ఎల్టీ) విద్యుత్ మీటర్లు, 3,211 హైటెన్షన్ (హెచ్టీ) మీటర్లు కలిపి మొత్తం 61,77,230 విద్యుత్ మీటర్లు ఉన్నాయి. ఇంద
విత్తన, ఎరువుల కొరత రాకుండా చర్యలుప్రణాళిక సిద్ధం చేసిన జిల్లా వ్యవసాయశాఖసొసైటీలకు విత్తనాలు చేరవేస్తున్న సీడ్స్ కార్పొరేషన్ఖమ్మం వ్యవసాయం, మే 4 : వానకాలం సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. వి
కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం పరుగులుఖమ్మం నగర ప్రజలందరికీ కృతజ్ఞతలునూతన కార్పొరేటర్లకు శుభాకాంక్షలుమాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం, మే 4 : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ప్రభుత్వం ఏర�
15 మంది పాత వారు..36 స్థానాల్లో మహిళలు..ఖమ్మం, మే 3: ఖమ్మం నరగపాలక సంస్థ ఎన్నికల్లో కొత్త కార్పొరేటర్లు అధిక సంఖ్యలో ఎన్నికయ్యారు. మొత్తం 60 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా వీరిలో 45 మంది కొత్త ముఖాలు ఉన్నాయి. పాత వారిల
అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లుబందోబస్తు నిర్వహించిన పోలీసులుమామిళ్లగూడెం/ వ్యవసాయం, మే 3: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ సోమవారం నగరంలో ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో ప్రశాంత వాత�
రహదారుల నిర్మాణానికి రూ.14.72 కోట్లు మంజూరు రెండు వరుసలుగా విస్తరించనున్న నాలుగు రహదారులు హర్షం వ్యక్తం చేస్తున్న రఘునాథపాలెం మండల ప్రజలు రఘునాథపాలెం, మే 2: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించి వాటిని
తేలనున్న అభ్యర్థుల రాజకీయ భవితవ్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి మొదలు.. కేంద్రంలో కొవిడ్ నిబంధనలు అమలు ఖమ్మం, మే 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నగరంలోని ఎస్ఆర్అండ
‘పల్లె ప్రగతి’తో మారిన గ్రామరేఖలు అందుబాటులోకి డంపింగ్ యార్డు, వైకుంఠధామం వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా పల్లె ప్రకతి వనం ములకలపల్లి, మే 2: గతంలో సీతారాంపురం పంచాయతీలో వీధుల పక్కనే చెత్త
ఫేస్బుక్తో వలపు వలఅమ్మాయిలకు పెళ్లి సంబంధాలుకుదురుస్తానని డబ్బు వసూలుబాధితుల ఫిర్యాదుతో ఒక్కొక్కటిగా వెలుగులోకి..నల్లగొండలో అరెస్టు చేసిన పోలీసులు నల్లగొండ రూరల్, మే 1: అమ్మాయిలకు పెండ్లి సంబంధాలు
కొవిడ్ నిబంధనలతో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లుపలు డివిజన్లలో పోలింగ్ తీరును పరిశీలించిన మంత్రి పువ్వాడ రఘునాథపాలెం/ ఖమ్మం రూరల్, ఏప్రిల్ 30: ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శుక్
ఖమ్మం, ఏప్రిల్ 30: నగరపాలక సంస్థ పరిధిలో శుక్రవారం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సరళిని ఎన్నికల పరిశీలకుడు ఆహ్మద్ నదీమ్ ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి పరిశీలించారు. ఖానాపురం కరెంట్ ఆఫీ�
అనవసరంగా అవాకులు , చవాకులు పేలకు..టీఆర్ఎస్ గెలుస్తుందని జీర్ణించుకోలేకపోతున్నావా?సానుభూతి కోసం కొత్త నాటకాలకు తెరతీస్తున్నావా?కలెక్టరేట్లో మీరు ప్రెస్మీట్ పెట్టడం ఉల్లంఘన కాదా?సీఎల్పీ నేత విక్ర�